ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేడు వాహన మిత్ర లబ్ధిదారులకు నగదు జమ

ABN, First Publish Date - 2023-09-29T00:48:38+05:30

జిల్లాలోని 6482 మందికి వాహన మిత్ర పథకం కింద రూ.10 వేలు వంతున రూ.6.48 కోట్లు శుక్రవారం ప్రభుత్వం జమ చేయనుంది.

చిత్తూరు కలెక్టరేట్‌/చిత్తూరు సిటీ, సెప్టెంబరు 28: జిల్లాలోని 6482 మందికి వాహన మిత్ర పథకం కింద రూ.10 వేలు వంతున రూ.6.48 కోట్లు శుక్రవారం ప్రభుత్వం జమ చేయనుంది. సీఎం జగన్‌ బటన్‌ నొక్కి జమ చేస్తారని కలెక్టరు షన్మోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోనూ కార్యక్రమం జరగనుందన్నారు. కాగా, వివిధ కారణాలను చూపుతూ గతంలో అర్హులైన కొందరు లబ్ధిదారులను ప్రస్తుతం అనర్హులు పేర్కొంటూ తొలగించారు.

Updated Date - 2023-09-29T00:48:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising