ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోపాలమిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌నాయుడు మృతి

ABN, First Publish Date - 2023-01-29T00:51:51+05:30

మండలంలోని కలిజవేడు పంచాయతీ కె.నాశంపల్లె గ్రామానికి చెందిన గోపాలమిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు, టీడీపీ సీనియర్‌ నేత తలపనేని భాస్కర్‌నాయుడు(58) శుక్రవారం మరణించారు.

భాస్కర్‌నాయుడు(ఫైల్‌ఫోటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంగాధరనెల్లూరు, జనవరి 28: మండలంలోని కలిజవేడు పంచాయతీ కె.నాశంపల్లె గ్రామానికి చెందిన గోపాలమిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు, టీడీపీ సీనియర్‌ నేత తలపనేని భాస్కర్‌నాయుడు(58) శుక్రవారం మరణించారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడు తూ కన్నుమూశారు. ఆయన మృతి విషయం తెలుసుకుని శనివారం పలువురు నాయకులు కె.నాశంపల్లెకు చేరుకుని భౌతికకాయానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. మండలంలోని సుందరరాజుపురం వద్ద గల హెరిటేజ్‌ డెయిరీ అభివృద్ధికి ఆయన తనవంతు సహకారం అందించారు.

Updated Date - 2023-01-29T00:51:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising