డీటీసీ బాధ్యతల స్వీకరణ
ABN, First Publish Date - 2023-04-07T01:18:52+05:30
చిత్తూరు డీటీసీగా నిరంజన్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు.
చిత్తూరు సిటీ, ఏప్రిల్ 6: చిత్తూరు డీటీసీగా నిరంజన్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయం నుంచి బదిలీపై వచ్చిన ఆయన.. చిత్తూరులోని ఉపరవాణా శాఖ కార్యాలయంలో పదవీబాధ్యతలు చేపట్టారు. కాగా, పదోన్నతిపై తిరుపతి జేసీటీగా వెళుతున్న బసిరెడ్డి, ఎంవీఐలు శివారెడ్డి, ఆర్వి మధుసూదన్, వాసుదేవరెడ్డి, రాజ్వేరరావు, వి. మధుసూదన్, రవీంద్రనాయక్, భూషణ్రెడ్డి, ఏఎంవీఐలు, ఏవోలు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-04-07T01:18:52+05:30 IST