ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సచివాలయాల్లో 540 పౌరసేవలు

ABN, First Publish Date - 2023-09-22T00:47:27+05:30

సచివాలయాల్లో 540 పౌరసేవలను అందుబాటులో ఉంచామని డీఆర్వో రాజశేఖర్‌ తెలిపారు.

నోటరీలకు సూచనలందిస్తున్న డీఆర్వో రాజశేఖర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 21: సచివాలయాల్లో 540 పౌరసేవలను అందుబాటులో ఉంచామని డీఆర్వో రాజశేఖర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన జిల్లా రిజిస్ట్రార్‌ ఎం.శ్రీనివాసరావు, నోటరీలతో సమావేశం నిర్వహించారు. సచివాలయాల సేవలను విడతల వారీగా విస్తృతం చేస్తున్నామన్నారు. జనన, మరణ ధ్రువపత్రాల జారీ, మ్యూటేషన్లకు సంబంధించి నోటరీలు సోమ, గురువారాల్లో సచివాలయాల వద్ద అందుబాటులో ఉండాలని సూచించారు. ఏ సచివాలయంలో ఏ నోటరీ ఉండాలనే విషయాన్ని మ్యాపింగ్‌ చేస్తామన్నారు.

Updated Date - 2023-09-22T00:47:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising