ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోసంరక్షణ ట్రస్టుకు రూ.5.01 లక్షలు

ABN, First Publish Date - 2023-03-19T01:07:48+05:30

కాణిపాక వినాయక స్వామి ఆలయ ఆధ్వర్యంలోని గోసంరక్షణ ట్రస్టుకు బెంగళూరుకు చెందిన కొట్టు మురళీకృష్ణ, మహేశ్వరి కుటుంబసభ్యులు రూ.5.01 లక్షల విరాళాన్ని శనివారం అందజశారు.

విరాళాన్ని అందచేస్తున్న దాత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఐరాల (కాణిపాకం), మార్చి 18: కాణిపాక వినాయక స్వామి ఆలయ ఆధ్వర్యంలోని గోసంరక్షణ ట్రస్టుకు బెంగళూరుకు చెందిన కొట్టు మురళీకృష్ణ, మహేశ్వరి కుటుంబసభ్యులు రూ.5.01 లక్షల విరాళాన్ని శనివారం అందజశారు. విరాళదాతకు ఆలయ ఏఈవో విద్యాసాగర్‌ రెడ్డి స్వామిదర్శన ఏర్పాట్లు చేశారు. సూపరింటెండెంట్‌ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాబు, బాలాజి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T01:07:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising