ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఈఈ మెయిన్స్‌కు 18మంది గైర్హాజరు

ABN, First Publish Date - 2023-01-26T02:50:36+05:30

ఎన్‌ఐటీ, ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జరిగే మొదటిదశ జేఈఈమెయిన్స్‌ ఆన్‌లైన్‌ పరీక్షలకు రెండవరోజు బుధవారం ఉమ్మడిచిత్తూరు జిల్లాలో 18మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు కోఆర్డినేటర్‌ పి.సింధు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(విద్య),జనవరి25: ఎన్‌ఐటీ, ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జరిగే మొదటిదశ జేఈఈమెయిన్స్‌ ఆన్‌లైన్‌ పరీక్షలకు రెండవరోజు బుధవారం ఉమ్మడిచిత్తూరు జిల్లాలో 18మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు కోఆర్డినేటర్‌ పి.సింధు పేర్కొన్నారు.తిరుపతిలో చెర్లోపల్లెలో ఉన్న ఐయాన్‌డిజిటల్‌జోన్‌ కేంద్రంలో 1840మందికిగా 1824మంది విద్యార్థులు వచ్చి పరీక్ష రాయగా..16మంది విద్యార్థులు హాజరుకాలేదని తెలిపారు. చిత్తూరులోని సీతమ్స్‌ కేంద్రంలో 190మందికిగాను 188మంది విద్యార్థులు హాజరవ్వగా..ఇద్దరు విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు.

Updated Date - 2023-01-26T02:50:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising