ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాకు చేరిన టెన్త్‌ ప్రశ్నపత్రాలు

ABN, First Publish Date - 2023-03-22T00:56:31+05:30

పదో తరగతి ప్రశ్నపత్రాలు మంగళవారం జిల్లాకు చేరాయి. చిత్తూరులో డీఆర్వో రాజశేఖర్‌ సమక్షంలో డీఈవో విజయేంద్రరావు, పరీక్షల సహాయ కమిషనరు గురుస్వామిరెడ్డి ప్రశ్నపత్రాల కంటైనర్ల సీల్‌ తీసి డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలోని స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చిత్తూరు (సెంట్రల్‌), మార్చి 21: పదో తరగతి ప్రశ్నపత్రాలు మంగళవారం జిల్లాకు చేరాయి. చిత్తూరులో డీఆర్వో రాజశేఖర్‌ సమక్షంలో డీఈవో విజయేంద్రరావు, పరీక్షల సహాయ కమిషనరు గురుస్వామిరెడ్డి ప్రశ్నపత్రాల కంటైనర్ల సీల్‌ తీసి డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలోని స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచారు. అనంతరం 11 రూట్ల ద్వారా జిల్లాలోని 115 పరీక్షా కేంద్రాల పరిధిలోని పోలీసుస్టేషన్లకు వీటిని తరలించి భద్రపరిచారు. ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 21,996 మంది విద్యార్థులు టెన్త్‌ పరీక్షలు రాయనున్నారు. కాగా, బుధవారం రెండో సెట్‌ ప్రశ్నపత్రాలు విజయవాడ నుంచి జిల్లాకు రానున్నాయి.

Updated Date - 2023-03-22T00:56:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising