ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారికి ‘చిట్టిముత్యాలు’ బియ్యం

ABN, First Publish Date - 2023-03-07T03:54:58+05:30

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామికి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం గజ్జెనపూడికి చెందిన సుబ్రహ్మణ్య కృష్ణంరాజు 122 బస్తాల బియ్యాన్ని కానుకగా పంపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కాకినాడ జిల్లా భక్తుని కానుక

ప్రత్తిపాడు, మార్చి 6: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామికి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం గజ్జెనపూడికి చెందిన సుబ్రహ్మణ్య కృష్ణంరాజు 122 బస్తాల బియ్యాన్ని కానుకగా పంపారు. ప్రకృతి వ్యవసాయ సాగు ద్వారా పండించిన చిట్టి ముత్యాలు ధాన్యాన్ని బియ్యంగా ఆడించి 22 బస్తాల్లో వాటిని వ్యాన్‌లో లోడ్‌ చేసి సోమవారం తిరుపతికి పంపే ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2023-03-07T03:54:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising