ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం ప్రాజెక్టులో కేంద్ర బృందాల పర్యటన

ABN, First Publish Date - 2023-03-05T03:51:53+05:30

ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని కేంద్ర నిపుణుల బృందాలు శనివారం పరిశీలించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పోలవరం, మార్చి 4: ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని కేంద్ర నిపుణుల బృందాలు శనివారం పరిశీలించాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ), సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎ్‌సఎంఆర్‌ఎస్‌), డ్యాం డిజైనింగ్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ), కాంక్రీట్‌ అండ్‌ మెటీరియల్‌ డిజైన్స్‌ డైరెక్టరేట్‌ (సీఎండీడీ) సభ్యులు ఉదయం నుంచి పోలవరం ప్రాజెక్టులో పలు ప్రాంతాలను పరిశీలించారు. కాగా.. ప్రాజెక్టు సందర్శనకు శనివారం ఉదయం రావాల్సిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సాయంత్రానికి చేరుకున్నారు. ప్రాజెక్టు అతిథి గృహంలో బస చేశారు.

Updated Date - 2023-03-05T03:51:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising