ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గుంటూరు మేయర్‌పై కేసు నమోదు చేయాలి

ABN, First Publish Date - 2023-09-13T04:31:35+05:30

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కుట్రపూరితంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన గుంటూరు మేయర్‌ మనోహర్‌పై 24గంటల్లోగా కేసు నమోదు

లేదంటే సుప్రీంకోర్టులో పిటిషన్‌: మనోహర్‌

గుంటూరు, సెప్టెంబరు 12: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కుట్రపూరితంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన గుంటూరు మేయర్‌ మనోహర్‌పై 24గంటల్లోగా కేసు నమోదు చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ గుంటూరు జిల్లా ఎస్పీని డిమాండ్‌ చేశారు. మేయర్‌ వ్యాఖ్యలను సూమోటోగా తీసుకొని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ఎస్పీ కేసు నమోదు చేయకపోతే మేయర్‌తో పాటు జిల్లా ఎస్పీపై కూడా సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేస్తామని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2023-09-13T04:31:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising