ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెంటులో సమాధి నిర్మించుకో

ABN, First Publish Date - 2023-06-01T05:31:40+05:30

రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో పేదలకు ఇస్తున్న సెంటు స్థలాలను చంద్రబాబు సమాధులతో పోల్చడం దుర్మార్గమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీ కొలతకు సరిపోతుందో లేదో చూసుకో

చంద్రబాబుపై స్పీకర్‌ మండిపాటు

పొందూరు, మే 31: రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో పేదలకు ఇస్తున్న సెంటు స్థలాలను చంద్రబాబు సమాధులతో పోల్చడం దుర్మార్గమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరులోని వలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు చేసిన పెత్తందారీ మనస్థత్వం కలిగిన చంద్రబాబుకు పేదల కష్టాలు ఏమి తెలుసు? అమరావతిలో సెంటు స్థలంలో సమాధిని నిర్మించి.. నీ కొలతకు సరిపోతుందో లేదో చూసుకో..’’ అంటూ స్పీకర్‌ తమ్మినేని, చంద్రబాబుకు సూచించారు.

Updated Date - 2023-06-01T05:31:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising