ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కంతేరు వైసీపీ నేతపై అట్రాసిటీ కేసు పెట్టాలి

ABN, First Publish Date - 2023-06-26T03:55:22+05:30

కంతేరు వైసీపీ నేతపై అట్రాసిటీ కేసు పెట్టాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీజీపీకి వర్ల రామయ్య లేఖ

అమరావతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా కంతేరు దళితులపై దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడైన వైసీపీ యువజన విభాగం నాయకుడ కళ్లం హరికృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం డీజీపీకి ఆయన లేఖ రాశారు. ‘కంతేరులో శామ్యూల్‌ అనే దళిత యువకుడిపై అత్యంత దారుణంగా దాడి చేసి, గాయపర్చినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. కొంత మంది పోలీసులు అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. కళ్లం హరికృష్ణారెడ్డి, అతని అనుచరులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు, మర్డర్‌ కేసు నమోదు చేసేలా సంబంధిత పోలీసులను ఆదేశించాలి. దళితులపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని’ డీజీపీని కోరారు.

Updated Date - 2023-06-26T03:55:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising