ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అమర్నాథ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: గౌతు శిరీష

ABN, First Publish Date - 2023-06-26T03:57:56+05:30

అమర్నాథ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: గౌతు శిరీష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలెంలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్‌ గౌడ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని స్వాతంత్ర సమరయోధులు గౌతు లచ్చన్న మనవరాలు, పలాస టీడీపీ నాయకురాలు గౌతు శిరీష ఆరోపించారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండల కార్యాలయం వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. అమర్నాథ్‌ గౌడ్‌ ప్రాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష రూపాయలు విలువ కట్టిందని, బీసీలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చులకనో ఇదే నిదర్శనమని చెప్పారు. నిందితులకు త్వరితగతిన శిక్ష విధించాలని కోరారు.

Updated Date - 2023-06-26T03:57:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising