ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 3 రోజులు వడగాడ్పులు

ABN, First Publish Date - 2023-06-01T04:53:40+05:30

రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు పెరుగుతాయని విపత్తుల స్పందనా సంస్థ తెలిపింది. గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలు చోట్ల పిడుగులు పడే అవకాశం

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు పెరుగుతాయని విపత్తుల స్పందనా సంస్థ తెలిపింది. గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని, ఎండ ప్రభావం చూపుతుందని పేర్కొంది. శుక్రవారం 302 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం చూపుతాయని హెచ్చరించింది. అకాల వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, బుధవారం మంత్రాలయంలో 43.4, మర్రిపూడిలో 43.1, కామవరపుకోటలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - 2023-06-01T04:53:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising