ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్విచక్రవాహనం ఢీ - మహిళ మృతి

ABN, First Publish Date - 2023-05-31T23:44:10+05:30

స్థానిక బస్టాండ్‌ వద్ద బుధవారం ద్విచక్రవాహ నం ఢీకొని తిమ్మగానిపల్లికి చెందిన ఆనందమ్మ(47) మృతిచెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేపాక్షి, మే 31: స్థానిక బస్టాండ్‌ వద్ద బుధవారం ద్విచక్రవాహ నం ఢీకొని తిమ్మగానిపల్లికి చెందిన ఆనందమ్మ(47) మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలివి. ఆనందమ్మ బస్టాండ్‌ వద్ద రోడ్డు దా టుతుండగా, హిందూపురం వైపు నుంచి వస్తున్న ద్విచక్రవాహనం వేగంగా ఢీకొంది. కిందపడిపోయిన ఆనందమ్మకు తీవ్రగాయాలు కాగా హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందు తూ మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-05-31T23:44:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising