Home » Puttaparthy
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆయన ఆదివారం మండల పరిధిలోని సంకేపల్లి సమీపంలోని వీర నారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మహా శివరాత్రిని పు రస్కరించుకున్ని ఆదివా రం శివాలయాలు కిటకి టలాడాయి. ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేసేందుకు ఆల యాల్లో బారులు తీరారు. ధర్మవరం పట్టణంలోని శి వాలయాలతో పాటు చె న్నకేశవ, మార్కండేయ స్వామి, లోనికోట చౌడే శ్వరీ ఆలయాల్లో ప్రత్యేక పూ జలు నిర్వహించారు.
పుల్వామ ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్ల త్యాగాలను దేశం మరువదని బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు అన్నారు. బీజేపీ మండల అద్యక్షుడు దేవర రాము ఆధ్వర్యంలో దాడి తోట గ్రామంలో అమరు వీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మండలపరిధిలోని తిమ్మమ్మ మర్రిమాను వద్ద మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించే ఉత్సవాల ఏర్పాట్లను ఎస్సీ సతీష్కు మార్ శనివారం పరిశీలించారు. మండలపరిధిలోని గూటిబైలు గ్రామం వద్ద వెలసిన తిమ్మమాంబ ఉత్సవాలు శివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
మండలంలోని మల్లాకాల్వ గ్రామంలో సత్యసాయి తాగునీటి ట్యాంకు వద్ద పాచిపట్టి ఆధ్వానంగా ఉంది. ట్యాంకు కొళాయిల వద్ద పాచిపట్టి ఉండటంతో జారిపడుతున్నామని ఆ గ్రామస్థులు తెలిపారు. తాగునీటి ట్యాంకు వద్ద శుభ్రం చేయకపోవడంతో, అక్కడ ఏర్పడిన అపరిశుభ్రతను తాగునీరు పట్టుకునేందుకు వెళ్లే మహిళలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు.
మండలంలోని కాటకోటేశ్వర క్షేత్రంలో శివరాత్రి వేడుకలు ఆదివారం నుంచి జరగను న్నాయి. ఆదివారం ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకు గణపతి పూజ, మహాన్యాస పూర్వక రుద్రాభి షేకం, హోమం నిర్వహించి స్వామి వారిని అలంకరిస్తారు.
ఏపీ 108 ఆంబులెన్స సర్వీస్లో ఉద్యోగులుగా పని చేస్తున్న ఈఎంటీ లు, పైలెట్లుకు జీతాలు పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. శుక్ర వారం 108 వాహనం ఎదురుగా ‘థ్యాంక్యూ... సీఎం సార్’ అంటూ ప్లకా ర్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ముఖ్యమం త్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఉన్న త మ జీతానికి అదనంగా నెలకు రూ. 2 వేలు పెంచిం దని హర్షం వ్యక్తం చేశారు.
ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమ లుచేయకపోతే ప్రతిఘటన తప్పదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు శెట్టిపి జయచంద్రారెడ్డి, దేవేంద్రమ్మ హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యా యుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ నాయకులు గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గురువారం విజయవంతమైంది. సీఐటీ యూ జాతీయ కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ, రైతుసంఘం, చేనేత కార్మిక సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పుట్టపర్తి, ధర్మవరం, కదిరి పట్టణాలతో పాటు మండలకేంద్రాల్లోనూ భారీ ర్యాలీలు నిర్వహించారు.
గ్రామాలే దేశానికి పట్టుగొ మ్మలు అనే నానుడి అం దరికీ తెలిసిందే. అయితే పలు గ్రామాలు ఇ ప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. అందులో మండలపరిధి లోని కురలమాల పంచాయతీ ఒకటి. ఈ పంచాయతీలో కురమాల, గంగాపురం, చౌటకుంటపల్లి గ్రామాలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధా రపడి ఉన్నాయి