• Home » Puttaparthy

Puttaparthy

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

మండలంలోని కోనాపురానికి చెందిన సుధాకర్‌ (43) ఆదివారం గ్రామ సమీప కుముద్వతి ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు.

యువకుడి ఆత్మహత్య

యువకుడి ఆత్మహత్య

మండలంలోని కోడిపల్లికి చెం దిన బోయ కిష్టప్ప కుమారుడు పవనకుమార్‌ (23) అప్పుల బాధతాళ లేక ఆదివారం చెట్టుకు ఉరేసుకున్నా డు.

కియ పరిశ్రమ కార్మికులతో లోకేశ సెల్ఫీ

కియ పరిశ్రమ కార్మికులతో లోకేశ సెల్ఫీ

కరువు నేల ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ ప్ర భుత్వ హయాంలో పెనుకొండ వద్ద కియ కార్ల పరిశ్రమ ప్రారంభించింది. యువతకు ఉ పాధి, రాష్ర్టానికి ఆదాయం తెస్తున్న కియని సాధించుకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో నారా లోకేశ మంత్రిగా పనిచేశారు.

ఘనంగా అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు

ఘనంగా అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలను జిల్లావ్యాప్తంగా ఆదివారం పార్టీ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు.

ఉపాధి సామాజిక తనిఖీలో అవకతవకలు

ఉపాధి సామాజిక తనిఖీలో అవకతవకలు

మండలంలో గత పది రోజులుగా సాగుతు న్న ఉపాధి హామీ సామాజిక తనిఖీలో అవకతవకలు చోటుచేసుకు న్నట్లు విమర్శలున్నాయి.

పాదయాత్రకు భారీగా తరలిన తెలుగు తమ్ముళ్లు

పాదయాత్రకు భారీగా తరలిన తెలుగు తమ్ముళ్లు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ యువగళం పాదయాత్రకు ఆదివారం జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు భారీ గా తరలివెళ్లారు. రొద్దం టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు వెళ్లి, గో రంట్ల మండంలోని గౌనివారిపల్లి వద్ద పాదయాత్రకు స్వాగతం పలికారు.

వర్గీకరణపై సీఎం జగన మౌనం వీడాలి: మందకృష్ణ

వర్గీకరణపై సీఎం జగన మౌనం వీడాలి: మందకృష్ణ

ఎస్సీ రిజర్వేషన వర్గీకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడకపోతే, జగన్మోహనరెడ్డి మాదిగల ఆగ్రహాని కి గురవుతారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.

ఉపాధి సామాజిక తనిఖీ అభాసుపాలు

ఉపాధి సామాజిక తనిఖీ అభాసుపాలు

మండలంలో ఉపాధి హామీ పథకం అమలు అభాసుపాలవుతోంది. సామాజిక తనిఖీ బృందం క్షేత్రస్థాయి పనుల పరిశీలనకు డుమ్మా కొడుతున్నారు.

కమ్మవారిపల్లి ప్రమాదంలో ఇద్దరు మృతి

కమ్మవారిపల్లి ప్రమాదంలో ఇద్దరు మృతి

పట్టణంలోని కమ్మవారిపల్లి రహదారిలో టీటీడీ కళ్యాణ మంటపం వద్ద శుక్రవారం ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ప్రమాదంలో సిరిగమవాండ్లపల్లి చెందిన నరేష్‌(31), కమ్మవా రిపల్లికి చెందిన మురళి (18) మృతి చెందాడు.

కల్లు దుకాణాలపై దాడులు

కల్లు దుకాణాలపై దాడులు

మండలంలో అనధికార కల్లు దుకాణాలపై శుక్రవారం ఎక్సైజ్‌ శాఖ అధికారులు దాడులు చేశారు. ఎక్సైజ్‌ ఎస్‌ఐ అన్నపూర్ణ, సిబ్బందితో కలసి పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి