ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భక్తిశ్రద్ధలతో గంధం ఊరేగింపు

ABN, First Publish Date - 2023-09-27T23:45:12+05:30

మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో ఘనంగా గంధం ఊరేగిం చారు

గౌస్‌మోద్దీన నివాసంలో గంధం వద్ద ప్రార్థన చేస్తున్న ముస్లింలు

అనంతపురం కల్చరల్‌, సెప్టెంబరు 27: మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో ఘనంగా గంధం ఊరేగిం చారు. గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన గౌస్‌మోద్దీన్‌ బుధవారం సా యంత్రం సాయినగర్‌లో తన నివాసం నుంచి ముస్లింలతో కలిసి సూర్యనగర్‌ 80 అడుగుల రోడ్డు, పాతూరులో ఊరేగింపు నిర్వహిం చారు. అనంతరం పామిడికి వెళ్లి దర్గాలో గంధం సమర్పించారు. మ ధ్యాహ్నం తన నివాసం వద్ద దాదాపు మూడు వేల మందికి అన్న దా నం చేశారు. కార్యక్రమంలో గాండ్ల ఫెడరేషన సాధికారిక కమిటీ ఛైర్‌ పర్సన, విశాలక్ష్మి, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌, సీపీఎం నాయకు డు వలి, టీడీపీ నాయకులు తాజుద్దీన, లింగారెడ్డి, స్వప్న, ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్‌బాషా, తెలుగు యువత అధ్యక్షుడు బొమ్మినేని శివ, టీఎనటీయూసీ అధ్యక్షుడు ధన, రమేష్‌, జనసేన రాష్ట్ర కార్యదర్శి భవాని రవికుమార్‌, ఎనబీకే ఫ్యాన్స, ముస్లీం మతపెద్దలు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-27T23:45:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising