ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అధికార పార్టీ కార్యకర్తల్లా పోలీసులు: సవిత

ABN, First Publish Date - 2023-10-25T00:11:25+05:30

అధికార పార్టీ కార్యకర్తలుగా పోలీసులు వ్వవహరి స్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత దుయ్యబట్టారు.

పెనుకొండ టౌన, అక్టోబరు 24: అధికార పార్టీ కార్యకర్తలుగా పోలీసులు వ్వవహరి స్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత దుయ్యబట్టారు. మనం చేద్దాం జగనాసుర దహనం కార్యక్రమాన్ని సోమవారం రాత్రి ఆమె చేపట్టారు. ఈ క్రమంలో సైకో పోవాలి పోస్టర్లలను దహనం చేసే కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో కలసి తెలుగుతల్లి కూడలి వద్ద నిర్వహిస్తుండగా... పోలీసులు అడ్డుకుని సవితను స్టేషనకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, సవితకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎవరికి ఏలాంటి ఇబ్బందులు లేకుండా మానాయకుడు చంద్రబాబు అక్ర మ అరెస్ట్‌ కు నిరసన కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకోవ డం ఏమిటిని ప్రశ్నించారు. ఈ తోపులాటలో సవిత దుస్తులు చిరిగి పోయాయి. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ సీఎం జగన అండతో పలు అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ నాయకులను పోలీసులు స్వేచ్ఛగా వదలి వేశారన్నారు. ఈ జగనాసురుడికి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

Updated Date - 2023-10-25T00:11:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising