ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేరుశనగ వామికి నిప్పు

ABN, First Publish Date - 2023-03-05T00:52:02+05:30

మండల పరిధిలోని మద్దలచెరువు గ్రామంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వేరుశనగ కాయలతో ఉన్న వామికి నిప్పు పెట్టారు. దీంతో సుమారు 10 ట్రాక్టర్లు వేరుశనగ కట్టె, కాయులు కాలి బూడిదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రైతుకు రూ.5 లక్షల నష్టం

ధర్మవరం రూరల్‌, (కనగానపల్లి), మార్చి 4: మండల పరిధిలోని మద్దలచెరువు గ్రామంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వేరుశనగ కాయలతో ఉన్న వామికి నిప్పు పెట్టారు. దీంతో సుమారు 10 ట్రాక్టర్లు వేరుశనగ కట్టె, కాయులు కాలి బూడిదయ్యాయి. రూ.5 లక్షలకు పైగా నష్టం జరిగిందని బాధిత రైతు మల్లాల రామాంజినేయులు కంటతడి పెట్టాడు. రబీలో సాగుచేసిన వేరుశనగ పంటను నాలుగు రోజుల క్రితం తొలగించి, పొలం దగ్గరే వామి వేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి అక్కడికి వెళ్లి నిప్పు పెట్టారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. చుట్టుపక్కల రైతులు వెళ్లి మంటలు అర్పే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. బాధిత రైతు కనగానపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2023-03-05T00:52:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising