ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీతోనే రాషా్ట్రభివృద్ధి

ABN, First Publish Date - 2023-09-04T23:55:30+05:30

తెలుగుదేశం పార్టీతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని తెలుగు మహిళ జిల్లా ఉపాధ్యక్షురాలు తలారి సరోజమ్మ పేర్కొన్నారు.

గుత్తిరూరల్‌,సెప్టెంబర్‌ 4: తెలుగుదేశం పార్టీతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని తెలుగు మహిళ జిల్లా ఉపాధ్యక్షురాలు తలారి సరోజమ్మ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని జక్కలచెరువులో మహాశక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా తలారి సరోజమ్మ మాట్లాడుతూ.. టీడీపీ హయాంలోనే మహిళలు ఆర్ధికాభివృద్ధి చెందారన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. మహిళలకు ఎన్నో పథకాలు ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జింకల నారాయణస్వామి, మాజీ సర్పుంచ లక్ష్మీనారాయణమ్మ, మాజీ ఎంపీటీసీ వెంకటనారాయణ, టీడీపీ నాయకులు రామాంజనేయులు, బాలరాజు, రమణ, రాజన్న బండి లక్ష్మీదేవి, లీలావతి, అంజలీదేవి, బీఎల్‌ లక్ష్మి, జయమ్మ, మాధవి, ఫజీల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T23:55:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising