ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళపై చిరుత పిల్లల దాడి

ABN, First Publish Date - 2023-03-31T00:30:50+05:30

మండలంలోని ఎం.చెర్లోపల్లి గ్రామంలో మాదినేని సుబ్బమ్మ అనే మహిళపై చిరుత పిల్లలు దాడి చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రాప్తాడు, మార్చి 30: మండలంలోని ఎం.చెర్లోపల్లి గ్రామంలో మాదినేని సుబ్బమ్మ అనే మహిళపై చిరుత పిల్లలు దాడి చేశాయి. తల్లి నుంచి విడిపోయి, దారి తప్పిన రెండు చిరుత పిల్లలు గ్రామ శివారులోని చెరువు పరిసర ప్రాంతాలకు చేరాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన చిరుత పిల్లలు సుబ్బమ్మపై దాడి చేసి గాయపరిచాయి. గ్రామస్థులు గమనించి గట్టిగా కేకలు వేయడంతో అవి పారిపోయాయి. బాధితురాలిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు చిరుత పిల్లల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2023-03-31T00:30:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising