ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పసివాడిని కాటేసిన కలహాలుకుమారుడుసహా చెరువులో దూకిన తల్లి

ABN, First Publish Date - 2023-09-29T00:14:33+05:30

తల్లిదండ్రుల కలహాలకు రెండేళ్ల పసివాడు బలయ్యాడు. కుటుంబ కలహాలతో తలుపుల మండలంకేంద్రానికి చెందిన నాగమణి.. కుమారుడు చందు (2)తో కలిసి గురువారం చెరువులోకి దూకేసింది.

బాలుడు చందు (ఫైల్‌)

బాలుడి మృతి

తల్లిని రక్షించిన స్థానికులుకదిరి, సెప్టెంబరు 28: తల్లిదండ్రుల కలహాలకు రెండేళ్ల పసివాడు బలయ్యాడు. కుటుంబ కలహాలతో తలుపుల మండలంకేంద్రానికి చెందిన నాగమణి.. కుమారుడు చందు (2)తో కలిసి గురువారం చెరువులోకి దూకేసింది. సమీపంలో ఉన్నవారు.. నాగమణిని కాపాడగా.. పసివాడు చనిపోయాడు. కదిరి రూరల్‌ సీఐ వెంకటేశ్వర్ల తెలిపిన వివరాల మేరకు.. తలుపులలో శంకర్‌, నాగమణి దంపతులు నివాసముంటున్నారు. వారికి రెండేళ్ల బాబు చందు ఉన్నాడు. ఇటీవలిగా దంపతుల మధ్య కలహాలు పొడచూపాయి. దీంతో విసిగిపోయిన నాగమణి.. కుమారుడు చందును తీసుకుని గురువారం మధ్యాహ్నం తలుపుల సమీపంలోని ఎర్రచెరువులో దూకేసింది. సమీపంలోని వారు గమనించి, అక్కడికి వచ్చి రక్షించేలోపే చిన్నారి మృతిచెందాడు. నాగమణిని రక్షించారు. బాలుడి మృతితో బోరున విలపించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2023-09-29T00:14:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising