ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గోరంట్ల వాసి అయోధ్యలో మృతి

ABN, First Publish Date - 2023-06-18T00:04:44+05:30

మండలంలోని పులేరు గ్రామానికి చెందిన ఇరుగరాజుపల్లి రంగప్ప(59) యాత్ర బస్సులో వెళ్లి అయోధ్యలో గుండెపోటుకు గురై శనివారం తెల్లవారుజామున మరణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోరంట్ల, జూన 17 : మండలంలోని పులేరు గ్రామానికి చెందిన ఇరుగరాజుపల్లి రంగప్ప(59) యాత్ర బస్సులో వెళ్లి అయోధ్యలో గుండెపోటుకు గురై శనివారం తెల్లవారుజామున మరణించారు. మృతుడి సోదరుడు సూరి తెలిపిన వివరాల మేరకు ... పులేరు గ్రామస్థుడైన రంగప్ప శుభకార్యా లకు వంటలు వండిపెడుతూ జీవనం సా గించేవారు. గోరంట్ల నుంచి కాశీ, బద్రినాథ్‌, తదితర పుణ్యక్షేత్రాలకు 28రోజుల యాత్రలో ప్రయాణికులకు వంట వండిపెట్టడానికి ఈనెల 4న బస్సులో బయలుదేరి వెళ్లారు. కాశీ తరువాత అయోధ్యకు వెళ్లగానే అస్వస్థతకు గురై బస్సులోనే గుండెపోటుతో మరణించారన్నారు. మృతుడికి భార్య యశోదమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తె ఉన్నారు. రంగప్ప మృతదేహాన్ని అయోధ్య నుంచి ప్రత్యేక వాహనంలో పులేరుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. పులేరు గ్రామంలోని బంధువులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.

Updated Date - 2023-06-18T00:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising