ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారం పెంచాలంటూ నిర్వాసిత రైతుల ధర్నా

ABN, First Publish Date - 2023-06-03T00:04:07+05:30

గ్రీనఫీల్డ్‌ హైవేలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచాలంటూ శుక్రవారం ఆందోళనకు దిగారు. నాయనకోట, నాయనకోట తండా, వీరప్పగారిపల్లి, బొంతపల్లి, కొండతిమ్మయ్యగారిపల్లి రైతులు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓబుళదేవరచెరువు, జూన 2: గ్రీనఫీల్డ్‌ హైవేలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచాలంటూ శుక్రవారం ఆందోళనకు దిగారు. నాయనకోట, నాయనకోట తండా, వీరప్పగారిపల్లి, బొంతపల్లి, కొండతిమ్మయ్యగారిపల్లి రైతులు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ ఎకరాకు రూ.20 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 15 రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం తమ పొలాల్లో నేషనల్‌ హైవే పనులు చేస్తున్నారని తెలిపారు. నిరుపేద కుటుంబాలైన తమకు భూములే జీవనాధారమని, పరిహారం పెంచాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌ శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. నిరసనకు సీఐటీయూ నాయకులు శ్రీరాములు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం వెంకటరమణ, టీడీపీ నాయకులు నాయనకోట ఆంజనేయులు, రైతులు ప్రసాద్‌నాయక్‌, చిన్నప్పయ్య, రామచంద్ర, గంగులప్ప పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising