ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2023-03-27T00:05:21+05:30

మండలంలోని కోనాపురానికి చెందిన సుధాకర్‌ (43) ఆదివారం గ్రామ సమీప కుముద్వతి ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పరిగి, మార్చి 26: మండలంలోని కోనాపురానికి చెందిన సుధాకర్‌ (43) ఆదివారం గ్రామ సమీప కుముద్వతి ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. సుధాకర్‌ చే పలు పట్టడానికి ప్రాజెక్టు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలోపడి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాని కి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి, పోస్ట్‌మార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమార్తె ఉ న్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-27T00:05:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising