ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

700 కి.మీ. దాటిన యువగళం

ABN, First Publish Date - 2023-03-31T00:23:19+05:30

నారా లోకేశ యువగళం పాదయాత్ర గురువారం 700 కి.మీ. మైలురాయి దాటింది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఆయన 55వ రోజు ఈ మార్కు దాటారు.

700 కి.మీల మైలురాయిని ఆవిష్కరిస్తున్న నారాలోకేశ. చిత్రంలో అమర్‌నాథ్‌రెడ్డి, పార్థసారథి, సవిత, బీటీ నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హిందూపురం, మార్చి 30: నారా లోకేశ యువగళం పాదయాత్ర గురువారం 700 కి.మీ. మైలురాయి దాటింది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఆయన 55వ రోజు ఈ మార్కు దాటారు. ఈ సందర్భంగా గుట్టూరు వద్ద జాతీయ రహదారి పక్కన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పౌరుషాల పోరుగడ్డ పెనుకొండ నియోజకవర్గంలో 700 కి.మీ. మైలురాయిని దాటడం ఎంతో ఆనందంగా ఉందని లోకేశ అన్నారు. అదికూడా చంద్రబాబుకు ఎంతో ఇష్టమైన కియ సమీపంలో శిలా ఫలకాన్ని ఆవిష్కరించడం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని అన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో నాలుగు రోజులపాటు ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారని కృతజ్ఞతలు తెలిపారు. ఇవి ఎప్పటికీ తకు గుర్తుండిపోయే రోజులని అన్నారు. నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర విజయవంతం కావడానికి కృషిచేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-03-31T00:23:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising