హస్తినాలో మళ్లీ రాజధాని పోరు..
ABN, First Publish Date - 2022-12-15T22:05:03+05:30
అమరావతి నినాదం హస్తినాకు చేరింది. ఇప్పటికే రెండు మహాపాదయాత్రలు నిర్వహించిన అమరావతి రైతులు..
అమరావతి నినాదం హస్తినాకు చేరింది. ఇప్పటికే రెండు మహాపాదయాత్రలు నిర్వహించిన అమరావతి రైతులు.. కేపిటల్ టూ కేపిటల్ అంటూ... అమరావతి టూ హస్తినాకు రైలు యాత్రకు బయలుదేరారు. ఈ నెల 17వ తేదీ నాటికి ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసి మూడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఢిల్లీలో ఆందోళనకు అమరావతి రైతులు సిద్ధమవుతున్నారు.
Updated Date - 2022-12-15T22:08:27+05:30 IST