ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడి

ABN, First Publish Date - 2022-04-30T17:40:05+05:30

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి మంచి ఆహారం అవసరం. అలాంటి సాత్వికాహారానికి సంబంధించిన కొన్ని వంటల విశేషాలను ఈశా ఫౌండేషన్‌ పుస్తకరూపంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరోగ్యానికి... సులువైన పులుసులు

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి మంచి ఆహారం అవసరం. అలాంటి సాత్వికాహారానికి సంబంధించిన కొన్ని వంటల విశేషాలను ఈశా ఫౌండేషన్‌ పుస్తకరూపంలో తీసుకొచ్చింది. అందులోని కొన్ని రుచికరమైన పులుసుల తయారీ విశేషాలు మీకోసం...


కావలసినవి: శనగపిండి - 200గ్రా, పెరుగు - అర లీటరు, దాల్చిన చెక్క - చిన్నముక్క, లవంగాలు - నాలుగైదు, ఎండుమిర్చి - మూడు, గరంమసాల - అరటీస్పూన్‌, ఉప్పు - తగినంత, పసుపు - పావు టీస్పూన్‌, కరివేపాకు - ఒక రెమ్మ, మెంతులు - అర టీస్పూన్‌, నూనె - రెండు టీస్పూన్లు.


తయారీ విధానం: ఒక లీటరు నీటిలో పెరుగు, శనగపిండి వేసి బాగా కలియబెట్టాలి. స్టవ్‌పై బాణలి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు, పసుపు, లవంగాలు, దాల్చినచెక్క, గరంమసాల వేయాలి. తరువాత పెరుగు పోయాలి. ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి. తగినంత ఉప్పు వేసి దింపుకోవాలి.

Updated Date - 2022-04-30T17:40:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising