ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేటీఆర్ మీద కేసు పెట్టాల్సిందే: షర్మిల

ABN, First Publish Date - 2022-01-02T01:03:44+05:30

కరోనా నిబంధనలను ఉల్లంఘించిన మంత్రి కేటీఆర్ మీద కేసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా నిబంధనలను ఉల్లంఘించిన మంత్రి కేటీఆర్ మీద కేసు పెట్టాల్సిందేనని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. నగరంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. రైతుల మంచికోసం తాము చేసే పనులు పాప కార్యాలు, మీరు అధికారం కోసం మీరు పెట్టే సమావేశాలు పుణ్యకార్యాలా అని నిలదీశారు.  ప్రతిపక్షాలకు ఉన్న రూల్స్ ..పాలకపక్షానికి ఉండవా అని ఆమె ప్రశ్నించారు. కొవిడ్ సూచనలను పాటించకుండా నల్గొండ జిల్లాలో ర్యాలీలు తీసిన కేటీఆర్ మీద కేసెందుకు పెట్టరన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం బ్రతికుందని నిరూపించాల్సిందేనన్నారు. తాము చేపట్టిన రైతు ఆవేదన యాత్రను అడ్డుకోవడానికి గుర్తొచ్చే కరోనా నిబంధనలు..కేటీఆర్ సభలకు అడ్డురావా అని ఆమె ప్రశ్నించారు. 

Updated Date - 2022-01-02T01:03:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising