ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

68వ రోజుకు చేరుకున్న షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర

ABN, First Publish Date - 2022-04-27T12:32:18+05:30

వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర 68వ రోజుకు చేరుకుంది. నేడు పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర 68వ రోజుకు చేరుకుంది. నేడు పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం సంజీవరెడ్డి పాలెం క్యాంప్ నుంచి ఉదయం 10 గంటలకు పాదయాత్ర మొదలుపెట్టనుంది. బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజర గ్రామంలో ఉదయం 11 గంటలకు రైతు గోస ధర్నాలో షర్మిల పాల్గొననుంది. అనంతరం జింకలగూడెం, ఆజంపురం, పినపాక పట్టినగర్ మీదుగా షర్మిల పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు పాల్వంచలో ప్రజలతో మాట-ముచ్చట కార్యక్రమంలో షర్మిల పాల్గొననుంది.

Updated Date - 2022-04-27T12:32:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising