ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

27వ రోజుకు చేరుకున్న వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర

ABN, First Publish Date - 2022-03-16T12:48:00+05:30

భువనగిరి నియోకవర్గంలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 27వ రోజకు చేరుకుంది. 26వ రోజైన మంగళవారం ఆమె యాదాద్రి భువనగిరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: భువనగిరి నియోకవర్గంలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 27వ రోజకు చేరుకుంది. 26వ రోజైన మంగళవారం ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం బూర్లగడ్డలో పాదయాత్ర చేశారు. నేడు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం బూర్లగడ్డలో మొదలవుతుంది. నెమిలికాల్వ జంక్షన్‌, జైకేసారం క్రాస్‌, జల్‌కాల్వ, గోకారం, వర్కట్‌పల్లి, సంగం మీదుగా సాగి భూదాన్‌పోచంపల్లి మండలం ధర్మారెడ్డిపల్లి, సలోనిగూడెం క్రాస్‌రోడ్‌ వద్ద ముగుస్తుంది. పాదయాత్ర అనంతరం సాయంత్రం సంగెం గ్రామస్తులతో షర్మిల మాటముచ్చట కార్యక్రమంలో పాల్గొననుంది.

Updated Date - 2022-03-16T12:48:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising