ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ys Sharmila: రాజ్ భవన్‌లో తమిళిసైతో సోమవారం భేటీ

ABN, First Publish Date - 2022-08-08T04:11:08+05:30

గవర్నర్ తమిళి సైను (Governor Tamili sai) వైఎస్సీర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల (Ys Sharmila) కలవనున్నారు. సోమవారం సాయంత్రం 4గంటలకు ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): గవర్నర్ తమిళి సైను (Governor Tamili sai) వైఎస్సీర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల (Ys Sharmila) కలవనున్నారు. సోమవారం సాయంత్రం 4గంటలకు రాజ్ భవన్ (RajBhavan)‎లో గవర్నర్‌తో ఆమె భేటీకానున్నారు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై షర్మిల ఫిర్యాదు చేయనున్నారు. గవర్నర్‌ను కలుస్తున్న దృష్ట్యా సోమవారం నుంచి ప్రారంభంకావాల్సిన పాదయాత్రను మంగళవారానికి వాయిదా వేశారు. ఆగస్టు 9న వికారాబాద్ జిల్లా కొడంగల్ (Kodangal) నుంచి పాదయాత్రను షర్మిల ప్రారంభించనున్నారు. 

Updated Date - 2022-08-08T04:11:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising