ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతివర్గాన్ని సీఎం కేసీఆర్‌ మోసం చేశారు: షర్మిల

ABN, First Publish Date - 2022-04-25T03:29:28+05:30

ప్రతివర్గాన్ని సీఎం కేసీఆర్‌ మోసం చేశారని వైఎస్ షర్మిల అన్నారు. భద్రద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి: ప్రతివర్గాన్ని సీఎం కేసీఆర్‌ మోసం చేశారని వైఎస్ షర్మిల అన్నారు. భద్రద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ఆమె కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యంగా మారిందని విమర్శించారు. పోలీసులను తమ పని వాళ్లుగా టీఆర్ఎస్‌ నేతలు వాడుకుంటున్నారని షర్మిల ఆరోపించారు. బంగారు తెలంగాణను బార్ల తెలంగాణగా మార్చారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్‌ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. 



Updated Date - 2022-04-25T03:29:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising