ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: వైఎస్సార్ ఫొటోతో ఓట్లెలా అడుగుతారు: వైఎస్ షర్మిల

ABN, First Publish Date - 2022-09-30T01:32:22+05:30

సంగారెడ్డి: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వైఎస్సార్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాదన్నారు. వైఎస్‌ఆర్‌కి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. 2004, 2009లో పార్టీని వైఎస్సార్ అధికారంలోకి తెచ్చారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వైఎస్సార్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాదన్నారు. వైఎస్‌ఆర్‌కి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. 2004, 2009లో పార్టీని వైఎస్సార్ అధికారంలోకి తెచ్చారని, కేంద్రంలోనూ అధికారంలోకి తేవడంలో వైఎస్సార్ కీలకం పాత్ర పోషించారని గుర్తు చేశారు. వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే..ఎలా చనిపోయారని కూడా దర్యాప్తు చేయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వైఎస్సార్ ఫొటోతో కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ (Medak) జిల్లా పరిధిలోని నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతోన్న పాదయాత్రలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-09-30T01:32:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising