ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వడం చేతకాని సీఎం మనకొద్దు: షర్మిల

ABN, First Publish Date - 2022-01-11T22:57:35+05:30

జీవో 317 దంపతులను విడదీసిందని వైఎస్‌ షర్మిల అన్నారు. సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య పంచాయితీ పెట్టిందని మండిపడ్డారు. 9 మందికి పైగా ఉద్యోగుల ప్రాణాలను బలితీసుకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: జీవో 317 దంపతులను విడదీసిందని వైఎస్‌ షర్మిల అన్నారు. సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య పంచాయితీ పెట్టిందని మండిపడ్డారు. 9 మందికి పైగా ఉద్యోగుల ప్రాణాలను బలితీసుకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా 317 జీవోను మాత్రం రద్దు చేయడం లేదన్నారు. ఉద్యోగుల సమస్యలను తీరుస్తారని చందాలు వేసి గెలిపించుకున్న ఉద్యోగ సంఘాలు... దొరగారి పోకడలకు ఉద్యోగులు సైతం బంగారు తెలంగాణలో చావుబాట పడుతున్నారని చెప్పారు. ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వడం చేతకాని సీఎం మనకొద్దన్నారు. 


Updated Date - 2022-01-11T22:57:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising