ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిర్యాలగూడలో వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్న యువకులు

ABN, First Publish Date - 2022-05-18T14:19:22+05:30

మిర్యాలగూడ పట్టణం నందిపాడు నవనీత వైన్స్ వద్ద యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ : మిర్యాలగూడ(Miryalaguda) పట్టణం నందిపాడు నవనీత వైన్స్ వద్ద యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కొందరు యువకులు రెండు వర్గాలుగా విడిపోయి మరీ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. మద్యం మత్తులో బ్లేడ్లతో(Blade) ఒక వర్గంపై మరో వర్గం దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏరియా ఆసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.


Updated Date - 2022-05-18T14:19:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising