ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: రైతులను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్: మంత్రి ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2022-05-17T20:06:30+05:30

కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ రైతులను మభ్యపెట్టేందుకేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆ డిక్లరేషన్ అమలు కావడం లేదన్నారు. బీజేపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Warangal: కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ రైతులను మభ్యపెట్టేందుకేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆ డిక్లరేషన్ అమలు కావడం లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉందన్నారు. ఏపంట వేస్తే లాభం ఉంటుందో రైతులు ఆలోచించాలని కోరారు. వరి మినహా ఇతర పంటలు సాగుచేసిన రైతులంతా లాభపడ్డారని పేర్కొన్నారు. ఫామాయిల్ సాగు లాభదాయకమని, తాను కూడా 20ఎకరాలు సాగుచేశానని తెలిపారు. ఎన్టీఆర్, కేసీఆర్ తనకు నచ్చిన ముఖ్యమంత్రులని పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-17T20:06:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising