ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yadadri: రామలింగేశ్వర స్వామి శివాలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు

ABN, First Publish Date - 2022-04-20T13:30:00+05:30

యాదాద్రి శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో నేటి నుంచి మహాకుంభాభిషేక మహోత్సవాలు జరుగనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి : యాదాద్రి శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో నేటి నుంచి మహాకుంభాభిషేక మహోత్సవాలను అర్చకులు వైభవంగా నిర్వహించనున్నారు. ఈరోజు నుంచి 25 వరకు మహోత్సవాలు జరుగనున్నాయి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి అనుబంధ ఆలయంగా పర్వత వర్థిని సమేత రామలింగేశ్వర స్వామి శివాలయం పేరుగాంచింది. నేడు మహారుద్రయాగం, స్పటికలింగ ప్రతిష్ఠామహోత్సవ అంకురార్పణం జరుగనుంది. 25న సీఎం కేసీఆర్  యాదాద్రిలో పర్యటించనున్నారు. శివాలయం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొననున్నారు. 

Updated Date - 2022-04-20T13:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising