ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రి జిల్లాలో ఏపీటోమ్ రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-07-15T04:21:50+05:30

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఏపీటోమ్ రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తంగడపల్లి రైతులపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఏపీటోమ్ రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తంగడపల్లి రైతులపై బౌన్సర్స్ కర్రలతో దాడి చేశారు. దాంతో ఏపీటోమ్ కార్యాలయం, కార్లపై  రాళ్ళతో రైతులు దాడి చేశారు. ఈ దాడిలో ఇరువర్గాలు గాయాలయ్యాయి. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పంటపొలాలకు వెళ్లే నక్ష బాటను ఆక్రమించి వెంచర్ చేశారని రైతుల ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2022-07-15T04:21:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising