ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్...సమస్యలు వింటున్న Governor

ABN, First Publish Date - 2022-06-10T18:29:00+05:30

రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనల నేపథ్యంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్వహించిన మహిళా దర్బార్ శుక్రవారం రాజ్‌భవన్‌లో ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనల నేపథ్యంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్వహించిన మహిళా దర్బార్ శుక్రవారం రాజ్‌భవన్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మహిళలు చెబుతున్న సమస్యలను గవర్నర్ వింటున్నారు.  ప్రజాదర్బార్ కోసం 300 మంది మహిళలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నేరుగా రాజ్‌భవన్‌కు వచ్చిన మహిళలకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది.  

Updated Date - 2022-06-10T18:29:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising