ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా కాలేజీని ప్రభుత్వానికి రాసిస్తా: మంత్రి పువ్వాడ

ABN, First Publish Date - 2022-04-24T01:50:37+05:30

పీజీ మెడికల్‌ సీట్ల ఆరోపణలపై మంత్రి పువ్వాడ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పీజీ మెడికల్‌ సీట్ల ఆరోపణలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. తనపై గవర్నర్‌కు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేయడాన్ని ఆయన ఖండించారు. బ్లాక్‌ దందా నిరూపిస్తే తన కాలేజీని ప్రభుత్వానికి రాసిస్తానని ఆయన సవాల్ విసిరారు. రేవంత్‌ తన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే రేవంత్‌రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని రేవంత్‌ను మంత్రి హెచ్చరించారు.

Updated Date - 2022-04-24T01:50:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising