ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబ్బులిస్తేనే బస్సులను వెళ్లనిస్తాం

ABN, First Publish Date - 2022-08-21T08:50:45+05:30

కేసీఆర్‌ సభకు హాజరైతే డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదంటూ టీఆర్‌ఎస్‌ నాయకులను రెండు వందల మంది నిలదీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేసీఆర్‌ సభకు వెళ్లినందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో అడ్డుకున్న ప్రజలు

చౌటుప్పల్‌ రూరల్‌, ఆగస్టు 20: కేసీఆర్‌ సభకు హాజరైతే డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదంటూ టీఆర్‌ఎస్‌ నాయకులను రెండు వందల మంది నిలదీశారు. తమను సభకు తీసుకువెళ్లిన బస్సులు కదలకుండా అడ్డుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. సభకు వస్తే రూ.500 ఇస్తామని చెప్పి స్కూల్‌ బస్సుల్లో మండల ప్రజలను సభకు తీసుకువెళ్లారు. తిరగి వచ్చాక డబ్బులు ఇవ్వలేదు. దీంతో సభకు వెళ్లినవాళ్లంతా ఆ బస్సులను అక్కడి నుంచి వెళ్లనీయలేదు. చేసేది లేక టీఆర్‌ఎస్‌ మండల నాయకులు డబ్బులు సర్దుబాటు చేసి ప్రజలకు పంచారు. 

Updated Date - 2022-08-21T08:50:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising