ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15 రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తాం

ABN, First Publish Date - 2022-08-20T10:16:05+05:30

మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిని 15 రోజుల్లో ప్రకటిస్తామని ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునుగోడు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన రాజగోపాల్‌

ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు


సంస్థాన్‌ నారాయణపురం, ఆగస్టు 19: మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిని 15 రోజుల్లో ప్రకటిస్తామని ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురంలో నిర్వహించిన కాం గ్రెస్‌ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.  మునుగోడు  ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారని, ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మునుగోడు గడ్డ కాంగ్రె్‌సకు అడ్డా’అన్నారు. కాళేశ్వరం లో కమీషన్లతో సంపాదించిన డబ్బుతో సీఎం కేసీఆర్‌ మునుగోడులో ఓట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. 

Updated Date - 2022-08-20T10:16:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising