ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Warangal: ఇరు వర్గాల మధ్య వాగ్వాదం... ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-06-21T16:53:15+05:30

జిల్లాలోని హనుమకొండలో గల గుండ్ల సింగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుండ్ల సింగారంలో 3000 మంది పేదలు గుడిసెలు వేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: జిల్లాలోని హనుమకొండలో గల గుండ్ల సింగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుండ్ల సింగారంలో 3000 మంది పేదలు గుడిసెలు వేసుకున్నారు. అయితే భూమి తమదంటూ అక్కడి స్థానికులు గుడిసెలను తొలగించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు కర్రలతో పరస్పరం దాడులకు యత్నించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. 

Updated Date - 2022-06-21T16:53:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising