ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకతీయ కెనాల్‌లో కొట్టుకుపోయిన విద్యార్థుల మృతదేహాలు లభ్యం

ABN, First Publish Date - 2022-01-11T16:41:41+05:30

మూడు రోజుల క్రితం వరంగల్ కాకతీయ కెనాల్‌లో కొట్టుకుపోయిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: మూడు రోజుల క్రితం వరంగల్ కాకతీయ కెనాల్‌లో కొట్టుకుపోయిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట దగ్గర మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 20కిలో మీటర్ల మేర మృతదేహాలు కొట్టుకుపోయాయి. విద్యార్థులు ఆకాశ్, హర్ష మూడు రోజుల క్రితం ఈతకోసం కాకతీయ కెనాల్‌లోకి వెళ్లి గత్లంతైన విషయం తెలిసిందే. ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థుల మృతితో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. 

Updated Date - 2022-01-11T16:41:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising