ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Warangal: కాకతీయ మెడికల్ కాలేజీని వీడని కరోనా

ABN, First Publish Date - 2022-01-10T13:55:39+05:30

జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజ్‌ను కరోనా వెంటాడుతోంది. కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ కరోనా బారినపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజ్‌ను కరోనా వెంటాడుతోంది. కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ప్రిన్సిపాల్  ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటికే 20 మందికిపైగా మెడికోలకు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మిగిలిన విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-01-10T13:55:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising