ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్ జిల్లాలో మంత్రులను అడ్డుకున్న రైతులు

ABN, First Publish Date - 2022-01-19T00:05:56+05:30

నర్సంపేట మండలం ఉప్పల్ తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు వెళ్లిన మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, నిరంజన్ రెడ్డిని అడ్డుకునేందుకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: నర్సంపేట మండలం ఉప్పల్ తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు వెళ్లిన మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, నిరంజన్ రెడ్డిని అడ్డుకునేందుకు కొందరు రైతుల యత్నించారు. వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. మంత్రులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకోవాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2022-01-19T00:05:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising