ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

317 జీవోకి మరో ఉపాధ్యాయుడు బలి

ABN, First Publish Date - 2022-01-25T19:52:12+05:30

జీవో 317 కారణంగా వరంగల్‌లో మరో ఉపాధ్యాయుడు బలయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ జిల్లా: జీవో 317 కారణంగా వరంగల్‌లో మరో ఉపాధ్యాయుడు బలయ్యాడు. స్థానికత పోతోందన్న మనస్తాపంతో ఉప్పల రమేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేష్ వరంగల్ జిల్లా నుంచి ములుగు జిల్లాకు బదిలీ అయ్యాడు. ఇప్పటికే వరంగల్ జిల్లాలో ఇద్దరు టీచర్లు చనిపోగా రమేష్ మూడో ఉపాధ్యాయుడు. నర్సంపేట చంద్రయ్యపల్లికి చెందిన ఉప్పల రమేష్ ఖానాపూర్ మండలం, ధర్మారావుపేట, బాల్ తండాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడి నుంచి ములుగు జిల్లాకు బదిలీ కావడంతో స్థానికత పోతుందని, తీవ్ర మనస్తాపానికిలోనై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2022-01-25T19:52:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising