ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్: ఉద్రిక్తంగా మారిన రైతుల నిరసన

ABN, First Publish Date - 2022-01-24T16:34:38+05:30

వరంగల్: నగరంలోని రైతుల నిరసన ఉద్రిక్తతగా మారింది. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: నగరంలోని రైతుల నిరసన ఉద్రిక్తతగా మారింది. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలోకి రైతులు చొచ్చుకళ్లారు. మిర్చి ధర తగ్గిందంటూ రైతులు ఆందోళన చేపట్టారు. తేజ మిర్చికి రూ. 17,200 పలికితే... రూ. 14 వేల లోపే కొనుగోలు చేస్తున్నారని రైతులు మండిపడుతూ ఆందోళనకు దిగారు. ఒకానొక దశలో మిర్చి యార్డు కార్యాలయంలోకి దూసుకెళ్లిన రైతులు... అక్కడ సామాగ్రిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. దళారుల దందా అరికట్టి, రైతులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.

Updated Date - 2022-01-24T16:34:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising