ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Corona cases: వరంగల్ ఎంజీఎంకు కరోనా పేషెంట్ల తాకిడి

ABN, First Publish Date - 2022-07-28T15:17:32+05:30

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా(Corona) కలకలం రేపుతోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వరంగల్ ఎంజీఎం(MGM)కు కరోనా పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉంది. దీంతో ఎంజీఎం అధికారులు కరోనా పేషెంట్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్న తొర్రూర్ కస్తూర్బాగాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొన్న ఖానాపురం మండలం యాపచెట్టుపంచాయతీ పరిధిలోని కోమటిపల్లి తండాకు చెందిన ఇస్లావత్ మురళీ అనే యువకుడు కరోనాతో మృతి చెందాడు. పెరుగుతున్న కేసులతో జనం భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2022-07-28T15:17:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising